YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

సేవకు వచ్చినవారిపై పోలీసు చిందులు

సేవకు వచ్చినవారిపై పోలీసు చిందులు

సేవకు వచ్చినవారిపై పోలీసు చిందులు
విజయవాడ అక్టోబరు 1,  
ఇంద్రకీలాద్రి దగ్గర పోలీసుల ప్రవర్తన పలు విమర్శలకు దారి తీస్తున్నాయి. సోమవారం రాత్రి అనవసరంగా తీట్టారని ఒక పోలీసులు షర్ట్ విప్పి నిరసన వ్యక్తం చేసారు. మరో ఘటన 

మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.  ఇంద్రకీలాద్రి రాజగోపురం వద్ద డ్యూటీలో వున్న వన్ టౌన్ సీఐ కాశి విశ్వనాధ్ వీరంగం చేసారు. అమ్మవారికి సేవ చేసేందుకు వచ్చిన  

ఎన్ఎస్సెస్ వలంటీర్లపై అయ ఆగ్రహం వ్యక్తం చూస్తూ చిందులు తొక్కడంతో జనాలు పోగయ్యారు. మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు అంటూ విద్యార్థులపై సీఐ మండిపడ్డారు. సేవ 

చేసేందుకు వచ్చిన తమపై పోలీసుల తీరు సరైంది కాదంటూ విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేసారు.  సీఐ తీరుతో వారు కళ్లీల్ల పర్యంతరం అయ్యారు. 

Related Posts