YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్

దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్

దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్
ఇంద్రకీలాద్రి  అక్టోబరు  1  
ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో గవర్నర్ కు దేవస్థాన అధికారులు స్వాగతం పలికారు. 

దర్శనం తరువాత గవర్నర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరికి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాను. ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు. దుర్గమ్మను 

దర్శించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలి. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో కనకదుర్గమ్మ దేవస్థానం ఒకటని గవర్నర్ 

వ్యాఖ్యానించారు.

Related Posts