YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

వైభవంగా సామూహిక కమలార్చన

వైభవంగా సామూహిక కమలార్చన

వైభవంగా సామూహిక కమలార్చన
జగిత్యాల  అక్టోబర్ 01  
జగిత్యాల పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో నవ దుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో  మంగళవారం  వైభవంగా సామూహిక కమలార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. 

దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని కమలాలతో  ప్రత్యేకంగా అలంకరించారు. నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి మహిళలు అధిక సంఖ్యలో ఓడిబియ్యం అమ్మవారికి 

తీసుకవచ్చారు. మహిళలు , భక్తులు ప్రత్యేక పూజ  నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున సామూహిక కుంకుమార్చనలో పాల్గొని పూజలు జరిపారు. అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ 

చేసి అన్నదానం చేశారు. కార్యక్రమంలో నవ దుర్గ సేవా సమితి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts