YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తిరుమల సమాచారం.

Highlights

  •  ఓం...నమో...వేంకటేశాయా.
  • తిరుమల దర్శనం
  •  తేదీ  14.03.2018 ,బుధవారం
తిరుమల సమాచారం.

ఉదయం 5 గంటల సమయానికి,

సర్వదర్శనం కోసం 19  కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.

కంపార్టమెంట్లలోని భక్తులు ఉదయం 10-11 గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు

కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000  శ్రీవారిమెట్టు నుండి 6000  మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 

స్లాట్స్ మేరకు ఉ. 8 గం. తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు

ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం9 గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును.
     
నిన్న మార్చి 13 న64,852 మంది భక్తులకుస్వామి వారి దర్శన భాగ్యం లభించినది.

నిన్న 26,367 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారు.

నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిననగదు కానుకలు ₹ 3.24 కోట్లు.

నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు 

అన్నప్రసాదం ట్రస్టు: ₹ 44.31 లక్షలు.,శ్రీబాలాజీఆరోగ్యవరప్రసాదిని  స్కీమ్: ₹ 15.00 లక్షలు.,సర్వశ్రేయా ట్రస్టు: ₹ 1.00 లక్షలు.,గోసంరక్షణ ట్రస్టు: ₹ 10.00 లక్షలు.,మూడు కార్యక్రమాలకు 30 లక్షలు విరాళం అందాయి.

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వివిధ ట్రస్టులకు మంగళవారం ఒక్కరే 30 లక్షల రూపాయల విరాళం టిటిడి జెఇవోకు అందజేశారు..సియంఆర్ మరియు యంవిఆర్ సంస్థల యజమాని శ్రీ యం. వెంకట్రమణ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 10 లక్షలు, గోసంరక్షణ ట్రస్టుకు రూ. 10 లక్షలు, శ్రీబాలాజీఆరోగ్యవరప్పరసాదిని స్కీముకు రూ. 30 లక్షలు కలిపి ఒకే మొత్తంగా జెఇవో శ్రీనివాస రాజుకు అందజేశారు.

ప్రత్యేక సేవ:సహస్రకలశాభిషేకం

Related Posts