YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

 గవర్నర్ కు ఘన స్వాగతం తిరుమల అక్టోబర్ 03

 గవర్నర్ కు ఘన స్వాగతం తిరుమల అక్టోబర్ 03

 గవర్నర్ కు ఘన స్వాగతం
తిరుమల అక్టోబర్ 03
శ్రీవారి దర్శనార్ధం తిరుమల లో గల శ్రీ పద్మావతి అతిధి గృహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ చేరుకున్నారు.  ఈ సందర్బంగా టీ.టీ.డీ. చెర్మన్ వై.వీ. సుబ్బా రెడ్డి,టీ.టీ.డీ.ఈ. ఓ.అనిల్ కుమార్ సింఘాల్, బొకే అందచేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈ.ఓ. ధర్మా రెడ్డి, సీ. వీ. ఎస్.ఓ. గోపీనాథ్ జెట్టి, తిరుపతి ఆర్.డీ.ఓ. కనక నరసా రెడ్డి, తిరుపతి అర్బన్ ఎస్.పీ. అన్బు రాజన్ , తదితరులు పాల్గొన్నారు.

Related Posts