YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కు 12 వేల విరాళం

వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కు 12 వేల విరాళం

వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కు 12 వేల విరాళం
కోడుమూరు
 కోడుమూరు లో 13 వ తేదీన జరగనున్న  విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి రూ 12 వేల రూపాయలు విరాళంగా కోడుమూరు హమాలీ సంఘము ప్రకటించింది. కోడుమూరు లో 13 వ తేదీన జరిగే వాల్మీకి విగ్రహ ఏర్పాట్లపై స్థానిక వాల్మీకి సంఘం నాయకులు గురువారం ఏ. ఐ. టీ.యు. సి. కార్యాలయంలో  హమాలీ సంఘము నాయకులు తో సమావేశమై వాల్మీకి 
విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హమాలీల ను కోరారు. వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా మీ వంతు సహకారం అందించాలని సూచించారు. దీంతో కోడుమూరు హమాలీ సంఘం  రూ 13 వేల రూపాయలు. విగ్రహ ప్రతిష్ట  కార్యక్రమానికి విరాళంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం లో  టెలిఫోన్ రాముడు, నీలకంఠ, హనుమంత్ 
అప్పా,,లాయర్ ప్రభాకర్, నారాయణరావు, బలరాం, యాళ్ళప్పా నాయుడు,  సి.పి. ఐ. నియోజక వర్గ కార్యదర్శి కృష్ణ, ఎ. ఐ. టీ. యు.సి. నాయకులు రాజు, హమాలీ సంఘ్ం నాయకులు పులికొండ, రాజు, బజరి, శివుడు, రాముడు తదితరులు పాల్గొన్నారు.

Related Posts