YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

గరిడేపల్లిలో కాంగ్రెస్ ప్రచారం

గరిడేపల్లిలో కాంగ్రెస్ ప్రచారం

గరిడేపల్లిలో కాంగ్రెస్ ప్రచారం
సూర్యాపేట 
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మా వతి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి తో గరిడేపల్లి మండలంలోని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ  తెరాస అభ్యర్థి సైదిరెడ్డి భూ మాఫియా దారుడు అని  సూర్యాపేట లో గిరిజనులు భూములను సుమారు 300 
ఎకరాలు 5 లక్షల చొప్పున కొనుగోలు చేసి ప్రభుత్వం కాలెక్టర్ కార్యాలయానికి కోట్లలో విక్రయించారని అన్నారు. ఉత్తమ్ పద్మావతి మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియజక వర్గాన్ని  3,500 ల కోట్ల తో అభివృద్ధి చేశారని అన్నారు. ఈ ఎన్నిక మా పరవుకు సంబంధించిన ఎన్నిక అని ఒక మహిళ పై తెరాస నాయకులు 700 మందిని దించి ప్రచారం 
చెస్తున్నారని అన్నారు..నన్ను గెలిపిస్తే ఈ నియోజక వర్గం లో ఎటువంటి ఘర్షణలు లేకుండా చేస్తా అని అన్ని పార్టీల నాయకులు ను కలుపుకొని పోయి హుజూర్ నగర్ ను అభివృద్ధి చేస్తా అని హస్తం గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు

Related Posts