YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పార్టీ మద్దతు కోసం బీజేపీ ఆఫీసుకు..

పార్టీ మద్దతు కోసం బీజేపీ ఆఫీసుకు..

పార్టీ మద్దతు కోసం బీజేపీ ఆఫీసుకు..
హైదరాబాద్ 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో నా భేటీకి  ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. ఆర్టీసీ కార్మికుల పక్షాన కలవడానికి బీజేపీ పార్టీ కార్యాలయానికి వచ్చాను. అన్ని పార్టీ లు కార్మికుల ఉద్యమానికి పూర్తి స్థాయి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. కార్మికుల ఉద్యమానికి రాజకీయ పార్టీ ల ఉద్యమం తోడైతే ప్రభుత్వం దిగివస్తుంది. కార్మికుల సమస్య ల కంటె రాజకీయం ముఖ్యం కాదు. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ పూర్తి స్తాయి లో బీజేపీ  మద్దతు ఇస్తుందని  చెప్పారు. అన్ని పార్టీ లు ఆర్టీసీ జేఏసీ కింద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని అయన అన్నారు.

Related Posts