YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

మోదీ దర్శనం  కోసం వైపీసీ నిరీక్షణ..

Highlights

  • గంటపాటు విజయసాయిరెడ్డి ఎదురుచూపులు
  • మీడియా కంటపడకుండా పలాయనం 
మోదీ దర్శనం  కోసం వైపీసీ నిరీక్షణ..

ఆంధ్ర ప్రదేశ్ అధికార పక్షమైన తెలుగు దేశం పార్టీ బీజేపీ సంబంధాలు తెగదెంపులు చేసుకోవడంతో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ సీపీ కాషాయం కోటాలో పాగా వేసేందుకు సమాయత్తమవుతోంది. ఆ దిశగా వైసీపీ పావులను కదుపుతుంది. ఈ క్రమంలోనే ఢిల్లీలో ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రధాన మంత్రి నరేద్ర మోడీ ఆపాయిమెంట్ కోసం ప్రయత్నించారు. ఇందుకు అయన పీఎం కార్యాలయం వద్ద దాదాపుగా గంటపాటు నిరీక్షించినట్టు సమాచారం. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలోనికి వచ్చిన ఆయన  మీడియా ప్రతినిధులను చూసి తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ సమయంలో  విజయసాయిరెడ్డి వెంట జగన్ బంధువు వినీత్ రెడ్డి కూడా ఉన్నట్టు సమాచారం. 

Related Posts