YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

విశ్వహిందూ పరిషత్ శిక్షణ తరగతులు 

విశ్వహిందూ పరిషత్ శిక్షణ తరగతులు 

విశ్వహిందూ పరిషత్ శిక్షణ తరగతులు 
కౌతాలం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద లో విశ్వహిందు పరిషత్ జిల్లా కార్యదర్శి మారుతిమోహన్ గారి అద్వర్యం లో దక్షిణాంధ్ర రాష్ట్ర స్థాయి కార్యకర్తలకు శిక్షణ తరగతులు 12 మరియు 13 వ తేదీన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా కేంద్ర సహా కార్యదర్శి సత్యంజీ దక్షిణాంధ్ర రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నందిరెడ్డి, సాయిరెడ్డి కార్య నిర్వాహక అధ్యక్షులు రామకృష్ణ రెడ్డీ హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం 2019-20 కి గాను ఉరుకుంద క్షేత్రం లో నిర్వహిస్తున్నాం అని హిందుత్వం గురించి రాబోవు కాలం లో చేయవలసిన కార్యాచరణ గురించి హిందుత్వం గొప్పతనం గురించి ఈ శిక్షణ తరగుతాలలో తెలియజేస్తామనీ తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు కర్నూల్, కడప చిత్తూరు, ప్రకాశం, మరియు నెల్లూరు జిల్లాల నుంచి కార్యకర్తలు వచ్చారు. అని అన్నారు ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు వ్యాసరాజు సహా కార్యదర్శి ప్రాణేష్ జిల్లా సహా కార్యదర్శి దేవేంద్ర భాజపా కిసాన్ మోర్చా అధ్యక్షులు రామకృష్ణ బాలకొండప్ప, ఆంజనేయులు ప్రచార ప్రముఖ్ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts