YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రైతు భరోసాను ప్రారంభించనున్న సీఎం జగన్

రైతు భరోసాను ప్రారంభించనున్న సీఎం జగన్

రైతు భరోసాను ప్రారంభించనున్న సీఎం జగన్
నెల్లూరు 
ప్రతిష్టాత్మకమైన రైతు భరోసా పధకాన్ని నెల్లూరులో ఈ నెల 15న సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్నట్లు మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. జగన్ పాలనలో రైతాంగాన్ని పూర్తి స్ధాయిలో ఆదుకునే దిశగా ప్రభుత్వ సుపరి పాలనలో భాగంగా పధకాన్ని అమలుకు అడుగులు పడుతున్నాయని అన్నారు. నెల్లూరు జిల్లాలో సోమశీల ప్రాజెక్టులో రికార్డు స్ధాయిలో నీటి నిల్వ చెయ్యడం జరిగిందని చెప్పారు. నెల్లూరు జిల్లాలో ప్రతీ ఎకరానికి నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.కానీ కొంతమంది తనపై కావాలనే బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

Related Posts