YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ

పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ

పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ
శ్రీకాళహస్తి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  రేణిగుంట విమానాశ్రయం నుంచి  రోడ్ మార్గం ద్వారా నెల్లూరు వెళ్తూ శ్రీకాళహస్తి ఎ.పి సీడ్స్ వద్ద శ్రీకాళహస్తిలోని తేలుగుదేశం పార్టీ నాయకులతో  కలసి శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీ తరువాత తేదేపా నాయకుడు   బోజ్జల సుధీర్ రేడ్డి మట్లాడుతూ రానున్న ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ   గెలుపు కోసం ఏ విధంగా కృషి చేయాలని  తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగు సూచనలు ఇచ్చారని అన్నారు. అధికారపార్టీ నాయకులు అవినీతికి అడుఅడుపులేకుండ పోతుందని,  మద్యం అరికడుతుమని మద్యం ధరలు ఆకాశాన్ని అంటే  విధంగా ధరలు పెంచారాని అయన విమర్శించారు.  శ్రీకాళహస్తి నియోజవర్గంలో ఇసుకమాఫియా ఇష్టానుసారంగా రాజ్యం ఏలుతుందని, ప్రజలు అంత గమనిస్తున్నరని అన్నారు. రానున్న రోజులో ప్రజలు అధికారపార్టీకి బుద్ది చేప్పేవిదంగా తేదేపాకు   పట్టం కడతారని అయన అన్నారు.  
 

Related Posts