YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటాం

విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటాం

విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటాం
వైయస్సార్సీపి రాష్ట్ర యూత్ యూత్ కమిటీ సెక్రటరీ ప్రదీప్ రెడ్డి
మంత్రాలయం 
మాలపల్లి గ్రామ శివారులో ఆటో ప్రమాదంలో మరణించిన విద్యార్థి కుటుంబానికి   అలాగే గాయాలపాలైన విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటామని వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర యూత్ కమిటీ సెక్రెటరీ ప్రదీప్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం  మాలపల్లి గ్రామ శివారులో ఆటో ప్రమాదంలో మరణించిన సౌలహళ్ళి విద్యార్థి గౌస్ తల్లిదండ్రులను పరమర్శించారు. మా కుటుంబం మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు ..మరియు గాయపడిన విద్యార్థులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మీ కుటుంబాలకు మేము అండగా ఉంటామని విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.  మాధవరం ఎస్సై బాబును ఆటో ప్రమాదం  వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Related Posts