YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పోలీసు భయంతో ఆత్మహత్యాయత్నం

పోలీసు భయంతో ఆత్మహత్యాయత్నం

పోలీసు భయంతో ఆత్మహత్యాయత్నం
కర్నూలు 
కర్నూలు జిల్లా పాణ్యం ఒక వ్యక్తి శంషీర్  పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసాడు. శంషీర్  గతంలో మట్కా బీటర్ అని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు తనపై ఎక్కడ కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తారో అని మనస్థాపానికి గురై ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసాడు. శంషీర్ ను  శాంతిరామ్ ఆస్పత్రికి తరలించిర చికిత్స అందిస్తున్నారు. గత సంవత్సరం క్రితం తాను మట్కా రాసే వాడిని అయితే అప్పుడు తనపై కేసు నమోదు చేసి పోలీసులు జైలుకు పంపారని అప్పటి నుండి తాను మట్కా నిర్వహించడం లేదని శంషీర్ అంటున్నాడు. అయితే పోలీసులు నన్ను మరోసారి  పిలిపించి బైండోవర్ కేసులు నమోదు చేసి స్టేషన్లో ఉంచారు. పాణ్యం ఎస్సై కొడతారన్న భయంతో  మధ్యాహ్నం పోలీసులు భోజనానికి ఇంటికి పంపించిన సమయంలో ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుడు తెలపాడు. 

Related Posts