YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

టీచర్ అరాచకం

టీచర్ అరాచకం

టీచర్ అరాచకం
ఎమ్మిగనూరు 
కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు లోని మాచని సోమప్ప జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులను  కిరాతకంగా ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటన చోటు చేసుకుంది.9వ తరగతి చదువుతున్న విశ్వం,సుబాన్,అనే విద్యార్థులు స్కూల్ లో తప్పు చేస్తున్నారు అనే నెపం తో అదే పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పిస్తున్న సైన్స్ టీచర్ రాజశేఖర్ కనీసం కనికరం లేకుండా రక్తం వచ్చేలా చితకబాదాడు,పిల్లలను రక్తం వచ్చేలా కాకుండానే కాలి తో కూడా కోతుడు ఎంత ఏడుస్తున్న వదలకుండా సుమారు నాలుగు గంటల పాటు చితక బాదాడు.పిల్లలు ఏడుస్తూ ఇంటికి వెళ్లగా ఆగ్రహించిన తల్లి తండ్రులు పోలీసులు స్టేషన్ లో కేసు పెట్టారు.దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాలు టీచర్ ను సస్పెండ్ చేసి తనపై చర్యలు చేపట్టాలి అంటూ డిమాండ్ చేశారు.

Related Posts