YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

శ్రీవారి దర్శన  సమాచారం 

Highlights

  •   ఓం...నమో...వేంకటేశాయా..
  •         తిరుమల దర్శనం 
  •  తేదీ  15.03.2018  గురువారం 
శ్రీవారి దర్శన  సమాచారం 

 ఉదయం 5 గంటల  సమయానికి,

సర్వదర్శనం కోసం 19  కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.

కంపార్టమెంట్లలోని భక్తులు మధ్యహ్నం 12-1.00 గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు

కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000  శ్రీవారిమెట్టు నుండి 6000  మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 

స్లాట్స్ మేరకు ఉ. 8 గం. తరువాత దివ్యదర్శనానికి నేరుగా అనుమతిస్తారు

ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం9.30 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.
     
నిన్న ఫిబ్రవరి 14 న 66,232 మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభించినది.
‌ ‌
నిన్న 28,801 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹ 3.69 కోట్లు.

నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు 

అన్నప్రసాదం ట్రస్టు: ₹ 24.41 లక్షలు.

శ్రీబాలాజీఆరోగ్యవరప్రసాదిని  స్కీమ్: ₹ 11.00 లక్షలు.

యస్వీప్రాణదాన ట్రస్టు: ₹ 1.00లక్షలు.

గురువారం ప్రత్యేక సేవ:తిరుప్పావడ

ఓం...నమో...వేంకటేశాయా.. 


 
 

Related Posts