Highlights
- ఓం...నమో...వేంకటేశాయా..
- తిరుమల దర్శనం
- తేదీ 15.03.2018 గురువారం
ఉదయం 5 గంటల సమయానికి,
సర్వదర్శనం కోసం 19 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
కంపార్టమెంట్లలోని భక్తులు మధ్యహ్నం 12-1.00 గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు
కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు
స్లాట్స్ మేరకు ఉ. 8 గం. తరువాత దివ్యదర్శనానికి నేరుగా అనుమతిస్తారు
ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం9.30 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.
నిన్న ఫిబ్రవరి 14 న 66,232 మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభించినది.
నిన్న 28,801 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹ 3.69 కోట్లు.
నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు
అన్నప్రసాదం ట్రస్టు: ₹ 24.41 లక్షలు.
శ్రీబాలాజీఆరోగ్యవరప్రసాదిని స్కీమ్: ₹ 11.00 లక్షలు.
యస్వీప్రాణదాన ట్రస్టు: ₹ 1.00లక్షలు.
గురువారం ప్రత్యేక సేవ:తిరుప్పావడ
ఓం...నమో...వేంకటేశాయా..