YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యుడిగా  రమేష్ శెట్టి ప్రమాణం

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యుడిగా  రమేష్ శెట్టి ప్రమాణం

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యుడిగా  రమేష్ శెట్టి ప్రమాణం
తిరుమల 
టిటిడి ధర్మకర్తల మండలి సభ్యుడిగా కర్ణాటకలోని హుబ్లికి చెందిన  రమేష్ శెట్టి గురువారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టిటిడి అదనపు ఈవో  ఎవి.ధర్మారెడ్డి గరుడాళ్వార్ సన్నిధిలో వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు.        శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో  రమేష్ శెట్టి కుటుంబ సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. 

Related Posts