YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

ఇంద్రకీలాద్రికి ఈసారి ఇరవై లక్షల మంది భక్తులు

ఇంద్రకీలాద్రికి ఈసారి ఇరవై లక్షల మంది భక్తులు

ఇంద్రకీలాద్రికి ఈసారి ఇరవై లక్షల మంది భక్తులు
విజయవాడ  
దసరా ఉత్సవాలలో సుమారు 20 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేశామని దుర్గ గుడి ఈవో సురేష్ బాబు అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. దసరా శరన్నవరాత్రుల కు 13 కోట్ల 67 లక్షల ఆదాయం వచ్చింది. నవంబరు 8వ తేదీ నుండి భవాని ల మాల ధారణ కార్యక్రమం వుంటుంది. డిసెంబర్ 18 నుండి 22 వ తారీకు వరకు భవాని ల విరమణ కార్యక్రమం వుంటుంది. ఈ ఏడాది భవానీలు సుమారుగా 5 లక్షల మంది రావచ్చని అంచనా వేస్తున్నామని అయన అన్నారు. 

Related Posts