YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

టీటీడీ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

టీటీడీ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

టీటీడీ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్, 
తెలంగాణ నుంచి  తిరుమల వచ్చే భక్తులకు  శ్రీవారి  ప్రత్యేక దర్శనం కోసం సముచిత ప్రాధన్యత కల్పించాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కోరారు. శనివారం జూబ్లిహిల్స్ లోని సుబ్బారెడ్డి నివాసంలో మంత్రి ఆయనను  మర్యాదపూర్వకంగా కలిసారు. తెలంగాణ నుంచి రోజూ వేలాది మంది భక్తులు తిరుమలేశుడి దర్శనం కోసం వస్తుంటారని, ఇక్కడి భక్తులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Related Posts