YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఉపఎన్నికలకు పోలింగ్ ప్రారంభం హుజూర్ నగర్ 

ఉపఎన్నికలకు పోలింగ్ ప్రారంభం హుజూర్ నగర్ 

ఉపఎన్నికలకు పోలింగ్ ప్రారంభం
హుజూర్ నగర్ 
హుజూర్ నగర్ లో ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం అయింది. ఓటర్లు తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఏడుగంటలకు ఎన్నికల పరిశీలకులు, రాజకీయపార్టీల ఏజెంట్స్ సమక్షంలో ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం పోలింగ్ ప్రారంభం చేశారు. పోలింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలకమిషన్ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ పోలింగ్ కోసం 302 పోలింగ్ కేంద్రాల్లో పిఓలు,ఎపిఓలు,ఓపిఓలతో పాటు ఇతర సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 27 సేక్టార్లలోని 300 రూట్లకు 1200 సిబ్బందిని నియమించారు. రిజర్వడ్ గా 140 మంది అధికారులను సిద్ధం చేశారు. సామాగ్రి పంపిణీకోసం ఏర్పాటుచేసిన 27 సెక్టార్లద్వారా ఇవిఎంలను ఇతర సామాగ్రిని పంపిణీ చేశారు.
 

Related Posts