YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఓటు హక్కును వినియోగించుకున్న తెరాస అభ్యర్ది 

ఓటు హక్కును వినియోగించుకున్న తెరాస అభ్యర్ది 

ఓటు హక్కును వినియోగించుకున్న తెరాస అభ్యర్ది 
సూర్యాపేట  
సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం గుండ్లపల్లి లో తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఓటు వేసారు. ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కును వినియోగించుకు కోవాలని అయన అన్నారు. ఏమైనా ఇబ్బంది అయితే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. కొందరు కావాలని ఆటంకాలు  సృష్టించాలని చూసినా, మనం మాత్రం ప్రశాంతంగా ఎలక్షన్ జరుపుకోవాలని అయన  అన్నారు..

Related Posts