YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం జ్ఞానమార్గం తెలంగాణ

సమస్యను పరిష్కరించాలని మున్సిఫాల్ కమీషనర్ కు బిజెపి నాయకుల వినతి

సమస్యను పరిష్కరించాలని మున్సిఫాల్ కమీషనర్ కు బిజెపి నాయకుల వినతి

సమస్యను పరిష్కరించాలని మున్సిఫాల్ కమీషనర్ కు బిజెపి నాయకుల వినతి
మంచిర్యాల 
పట్టణ మున్సిఫల్ పరిధిలోని గోదావరి కి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నా భక్తులకు  స్నానాల రూములు లేనందున స్త్రీలకు ఇబ్బంది అవుతుందని అలాగే తాగునిరు లేక వచ్చె భక్తులకు ఇబ్బంది కలుగుతుందని తాగునీటి బొరు పాడైందని దాన్ని రిపేర్ చేయించాలని  గత మూడు నెలల క్రితం మున్సిఫల్ కమిషనర్ ను గోదావరి దగ్గరికి తీసుకెళ్లి చూపించడం జరిగింది ఐన ఇప్పడికి సమస్యా పరిస్కరించకపోవడంతో బిజెపి నాయకులు సోమవారం మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేసి అనంతరం సమస్యల పరిష్కారం చేయాలని కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు పదిరోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.  పదిరోజుల్లో పరిస్కరించకపోతే మున్సిపల్ ఆఫీస్ ను దిగ్బంధం చేస్తామని  హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తమ్మినిడి శ్రీనివాస్ నాయకులు బొప్పు కేషన్ వేముల మధు గడమల్ల చెంద్రయ్య మెడి రవి వెంకటేష్ నరేశ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts