YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

టీటీడీ పాలకమండలి భేటీ

టీటీడీ పాలకమండలి భేటీ

టీటీడీ పాలకమండలి భేటీ
తిరుమల  అక్టోబర్ 23
తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలి భేటీ అయింది. శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, వసతులు,  దర్శన సంబంధిత సేవలపై కీలకంగా చర్చించనున్నారు.టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఈ సమావేశం జరిగింది.తిరుపతిలో గరుడ వారధి, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల పెంపు, పీఆర్వో విభాగంలో పదోన్నతులు, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి పెట్టుబడులు తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.

Related Posts