YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బీహార్ లో ఎంఐఎం బోణి

బీహార్ లో ఎంఐఎం బోణి

బీహార్ లో ఎంఐఎం బోణి
పాట్నా, 
ఆల్ ఇండియా మ‌జ్లిస్ ఇత‌హ‌దుల్ ముస్లిమీన్‌(ఏఐఎంఐఎం) పార్టీ అంద‌రికీ షాక్ ఇచ్చింది. బీహార్‌లో అనూహ్యంగా ఆ పార్టీ త‌న ఖాతా తెర‌వ‌నున్న‌ది. హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీకి చెందిన ఎంఐఎం పార్టీ బీహార్‌లో ఖాతా తెర‌వ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్న‌ది. రాష్ట్రంలోని కిష‌న్‌గంజ్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఉప ఎన్నిక‌ల్లో.. ఎంఐఎం అభ్య‌ర్థి క‌మ్రుల్ హోడా దాదాపు విజ‌యాన్ని ఖ‌రారు చేసుకున్నారు. ఎవ‌రికీ అంద‌నంత దూరంలో దూసుకువెళ్తున్న క‌మ్రుల్ హోడా బీజేపీ అభ్య‌ర్థి స్వీటి సింగ్‌పై భారీ మెజారిటీ సాధించారు. మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు క‌మ్రుల్ సుమారు 20 వేల ఓట్ల తేడాతో దూసుకువెళ్తున్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి సాహిదా బానో పెద్ద‌గా పోటీ ఇవ్వ‌లేదు.

Related Posts