YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల వినూత్నమైన ర్యాలీ తో నిరసన 21వ రోజు కొనసాగుతున్న సమ్మె

ఆర్టీసీ కార్మికుల వినూత్నమైన ర్యాలీ తో నిరసన 21వ రోజు కొనసాగుతున్న సమ్మె

ఆర్టీసీ కార్మికుల వినూత్నమైన ర్యాలీ తో నిరసన
21వ రోజు కొనసాగుతున్న సమ్మె
గద్వాల  
తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె 21వ రోజు కొనసాగుతుంది.అందులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు వినూత్నమైన ర్యాలీ తో నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ చిత్రపటం దగ్గర గాడిద బొమ్మను పెట్టి పట్టణంలోని కృష్ణవేణి చౌక్ నుంచి వైఎస్సార్ చౌక్ దాకా ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ:ఆర్టీసీ కార్మికుల ను ప్రభుత్వంలో విలీనం చేసే వరకు ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ మొండి వైఖరి నశించాలని ఆరోపించారు.  కేసీఆర్, గాడిద బొమ్మ ఉన్న ఫ్లెక్సీ తోపాటు గాడిదను తరుముతూ ర్యాలీగా పట్టణంలో తిరిగారు.

Related Posts