YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రెండు పడకల ఇళ్లను ప్రారంభించని మంత్రి ప్రశాంత్ రెడ్డి

రెండు పడకల ఇళ్లను ప్రారంభించని మంత్రి ప్రశాంత్ రెడ్డి

రెండు పడకల ఇళ్లను ప్రారంభించని మంత్రి ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ 
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో డిచ్పల్లి మండలం బీబీపూర్ తండాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రూరల్ శాసనసభ్యులు  బాజిరెడ్డి గోవర్ధన్  డబుల్ బెడ్ రూమ్  ఇండ్లను  శనవారం ప్రారంభించారు.  ఆవరణంలో శిలా ఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి రెండు పడకల గదులను ప్రారంభించారు అనంతరం రోడ్డు చుట్టుపక్కల మొక్కలు నాటారు. నిరుపేదలందరికీ రెండు పడకల గృహాలు నిర్మించినందుకు చాలా సంతోషంగా ఉందని,  పేద ప్రజలకు గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు పడకల గదుల గృహ నిర్మాణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింద బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఈకార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ రాంమోహన్ రావు, ఆర్డీవో చోల్లేటి వేంకటేశ్వర్లు ఎమ్మెల్సీ వీజి గౌడ్,ధర్పల్లి  జడ్పీటీసీ  జగన్ తదితరులు పాల్గోన్నారు.

Related Posts