YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు

వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు

వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
శ్రీకాకుళం
ఒక  పైపులైన్ విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. అదికూడా టీడీపీ, వైసీపీ శ్రేణులమధ్య ఘర్షణ గా మారింది. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం శ్రీహరినాయుడు పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు కాగా... క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  పరిస్థితి మరింత విషమించకుండా గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.

Related Posts