YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం…పదమూడు మంది మృతి

పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం…పదమూడు మంది మృతి

పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం…పదమూడు మంది మృతి
ఇస్లామాబాద్ 
పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.   కరాచీ-రావల్పిండి తేజ్ గామ్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి.  ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా, 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.  క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.  రైలు ప్రయాణికులు వంట చేస్తుండగా సిలిండర్ పేలి ఈ ప్రమాదం జరిగింది. రహీం యార్ ఖాన్ నగరం సమీపంలో జరిగిన ఈ ఘటన లో మూడు బోగీలు దగ్దం అయ్యాయి. మంటలు చేలరేగగానే కొందరు వేగంగా వెళుతున్న రైలు నుంచి దూకేసారు. అధికారికంగా రైళ్లల్లో వంట చేయడం నిషేధించినా, ప్రజలు దూర ప్రాంతానికి వెళుతున్నప్పుడు వంట చేసుకోవడం సాధారణం.

Related Posts