YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జోగు రామన్న విమర్శలు మానుకోవాలి

జోగు రామన్న విమర్శలు మానుకోవాలి

జోగు రామన్న విమర్శలు మానుకోవాలి
అదిలాబాద్ 
స్థానిక ఎంపి సోయం బాపూరావు పై అనుచిత విమర్శలు చేయడం అధికార పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగురామన్నమానుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. శుక్రవారం జిల్లా అధ్యక్షుడు పాయల్  శంకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. శంకర్ మాట్లాడుతూ రాజకీయ దురహంకారంతో జోగు రామన్న మాట్లాడుతున్నారని విమర్శించారు.  వెయ్యికోట్ల ఎంబీసీ నిధులు వున్నా  ఒక రూపాయి ఎందుకు ఖర్చు చేయలేదని, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని గిరిజనులకు,  రోడ్లు వస్తానని చెప్పి, ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.  బోథ్ , కుబీర్, గుబిడీ కి రోడ్లు లేవు, రోడ్లకు ప్రహరీ గోడలకు స్మశాన వాటికలకు వచ్చిన నిధులను  వినియోగం చేశారని ఆరోపించారు. , అధికారంతో పెండింగ్ లో ఉంచి దబాయించి పెట్టాడని అన్నారు. ఎంపిపై  గోండు భాష పై లేనిపోని ఆరోపణలు మానుకోవాలని అన్నారు. 

Related Posts