YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీజేపీ భేటీ

బీజేపీ భేటీ

బీజేపీ భేటీ
విజయవాడ 
భారతీయ జనతా పార్టీ  జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు  జగత్ ప్రకాష్ నడ్డా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా నవంబర్ 10న ఆంధ్రప్రదేశ్  పర్యటనకు వస్తున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్ల పై   సన్నాహక సమావేశం శుక్రవారం  విజయవాడలో సీకే  గ్రాండ్ హోటల్ లో జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరీ, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇతర నేతలు హజరయ్యారు. కన్నా మాట్లాడుతే "రాష్ట్ర స్థాయి బూత్ కార్యకర్తల మహా సమ్మేళనం" కార్యక్రమంలో విజయవాడలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి,  బీజేపీ ని బూత్ స్థాయిలో బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమం చెప్పట్టాం. ప్రస్తుతం రాష్ట్రంలో 25,000 పోలింగ్ బూత్ లకు బీజేపీ కమిటీలు ఏర్పాటు చేసామని అన్నారు. 

Related Posts