YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాయలసీమలో రాజధాని,హైకోర్టు ఏర్పాటు చేయాలని ధర్నా...అరెస్ట్

రాయలసీమలో రాజధాని,హైకోర్టు ఏర్పాటు చేయాలని ధర్నా...అరెస్ట్

రాయలసీమలో రాజధాని,హైకోర్టు ఏర్పాటు చేయాలని ధర్నా...అరెస్ట్
ఎమ్మిగనూరు నవంబర్ 2  
శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ అద్వర్యంలో రహదారి నిర్బంధం చేపట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు విద్యార్థి నాయకులను నరసన్న, రామకృష్ణ, ఉపేంద్ర, రామకోటిలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి జెఎసి నాయకుడు నరసన్న మాట్లాడుతూ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని గత మూడు నెలలుగా విద్యార్థి సంఘాలు చేపట్టిన ఉద్యమాలకు సి.ఎమ్ ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని అన్నారు. ఇక స్పందించకపోతే సీఎం ఇల్లు ముట్టడిస్తాం అని వారు హెచ్చరించారు

Related Posts