YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మరింత నష్టాల్లోకి జారుకున్నాయి.

మరింత నష్టాల్లోకి జారుకున్నాయి.

 కేంద్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభ వాతావరణం నేపథ్యంలో దేశీయ స్టాక్‌మార్కెట్లు  మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీనత సంకేతాలందడంతో ఈ పరిస్థితి నెలకొంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ నష్టాలతో కదులుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 522 పాయింట్లు పతనమై 33163 స్థాయికి పడిపోగా  నిఫ్టీ సైతం 165  పాయింట్లు క్షీణించి 10,195  వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లోనే కొనసాగుతుండగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌  షేర్లు మాత్రం అతి స్వల్పంగా లాభపడుతున్నాయి.  

Related Posts