YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

దొంగ తనాలపై ప్రత్యేక నిఘా

దొంగ తనాలపై ప్రత్యేక నిఘా

దొంగ తనాలపై ప్రత్యేక నిఘా
- నూతన సిఐ సోమశేఖర్ రెడ్డి
నంద్యాల నవంబర్ 04 
నంద్యాల టూ టౌన్ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీ లో గత కొన్ని రోజులుగా విద్యార్థుల మొబైలు ఫోన్లు చోరీకి గురవుతున్నాయి.  ఇక నుంచి ఆ ప్రాంతంలో జరిగే దొంగతనాల  పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు నూతనంగా బాధ్యతలు తీసుకున్న నంద్యాల టూ టౌన్ సిఐ సోమశేఖర్ రెడ్డి తెలిపారు 
రాత్రి సమయంలో ముఖ్యంగా ప్రత్యేక పోలీసులను ఇక నుంచి ఏర్పాటు చేస్తున్నాం. టూ టౌన్ పరిధిలోని ప్రజలు వివిధ కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్లిపోవాల్సిందిగా ప్రజలను కోరుతున్నాను.  దీంతో మీరు వేరే ప్రాంతాల్లో ఉన్నప్పటికీ మీ నివాసాలపై మా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది సాధ్యమైనంతవరకు దొంగతనాలను నివారించడానికి వీలుపడుతుంది ఏదైనా సమస్య ఉంటే స్పందన కార్యక్రమం ద్వారా తెలియపరచవచ్చు కచ్చితంగా మీ సమస్యను పరిష్కరిస్తామని సోమశేఖర్ రెడ్డి తెలిపారు

Related Posts