YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

భూవివాదమే తహశీల్దార్ ప్రాణం తీసిందా?

భూవివాదమే తహశీల్దార్ ప్రాణం తీసిందా?

భూవివాదమే తహశీల్దార్ ప్రాణం తీసిందా?
హైదరాబాద్ నవంబర్ 04,: 
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్  తహశీల్దార్ విజయారెడ్డినిపై పెట్రోల్ దాడికి కారణం భూవివాదమే కారణమని పోలీసులు నిర్ధారించారు. హయత్నగర్ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్ ముదిరాజ్ గత కొన్ని రోజులుగా.. వ్యవసాయభూమిలో మార్పుల కోసం తహశీల్దార్ను కలుస్తూ విజ్ఞప్తి చేస్తున్నాడు.  అయితే ఎంతకీ పనికాకపోవడంతో తహశీల్దార్పై కోపం పెంచుకున్న సురేష్ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడికి కొంపల్లిలోని సన్ రైజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం

Related Posts