Highlights
- ఓం...నమో...శ్రీవేంకటేశాయా!!!
- తిరుమల దర్శనం
- తేదీ:17.03.2018 , శనివారం
ఉదయం 5 గంటల సమయానికి,సర్వదర్శనం కోసం 2కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.
కంపార్టమెంట్లలోని భక్తులు ఉదయం 9-10 గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు
కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000మందికి దివ్యదర్శనం స్లాట్స్కేటాయిస్తారు
స్లాట్స్ మేరకు ఉ. 8 గం.ల తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు
ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉ.9 గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును.
నిన్న64,844 మంది భక్తులకుస్వామి వారి దర్శనభాగ్యం లభించినది.
నిన్న 24,918 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.48 కోట్లు.
ఓం..నమో..శ్రీవేంకటేశాయా..