YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు లో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు పంపిణి

కర్నూలు లో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు పంపిణి

కర్నూలు లో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు పంపిణి
కర్నూలు 
కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో 15,075 మంది రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రి గోల్డ్ బాధితులకు ప్రభుత్వం తరఫున 11.14 కోట్ల రూపాయలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి జలవనరుల శాఖ, జిల్లా ఇంఛార్జి మంత్రి డా.పి.అనిల్ కుమార్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, శాసనమండలి చీఫ్ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, సభాధ్యక్షులు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, డా.సుధాకర్, తోగూరు అర్థర్, గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డా.ఫక్కీరప్ప, జెసి రవి పట్టన్ షెట్టి, జెసి2 సయ్యద్ ఖాజా మెహిద్దీన్, డిఆర్ఓ పుల్లయ్య తదితరులు హజరయ్యారు.

Related Posts