YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

భవనం పైనుంచి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

భవనం పైనుంచి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

భవనం పైనుంచి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం
సికింద్రాబాద్ 
 కూతురు అనారోగ్యంతో చనిపోయిందని మనస్థాపం చెందిన మహిళ  బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. చిలకలగూడా లోని పద్మావతి ఎనక్లేవ్ 2వ అంతస్తు లో నివాసం ఉంటున్న మంజుల భవనం పై నుండి దూకింది.  కూతురు మానస (12) చిన్నప్పటినుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతూ బుధవారం ఉదయం చనిపోయింది.. అంత్యక్రియలు ముగినప్పటినుంచి  మంజుల తీవ్ర మనస్తాపానికి గురై గురువారం  ఉదయం బిల్డింగ్ మీది నుండి దూకి ఉంటుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఘటనలో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది.  సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Related Posts