YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

మహిళ దారుణ హత్య భర్త పైనే అనుమానం రంగారెడ్డి

మహిళ దారుణ హత్య భర్త పైనే అనుమానం రంగారెడ్డి

మహిళ దారుణ హత్య
భర్త పైనే అనుమానం
రంగారెడ్డి నవంబర్ 07 
రాజేంద్రనగర్ అత్తాపూర్  రాంబాగ్ లో దారుణం జరిగింది.  జ్యోతి అనే గృహిణిని దుండగులు అతి దారుణంగా హత్య చేసారు.   జ్యోతి ని ఇంట్లో హత్య చేసి ఇంటికి తాళ్లం వేసి పరారైయ్యారు.  ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు 100 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.   ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు  ఇంటి తాళాలు పగలగొట్టి చూడగా ఈ   దారుణం వెలుగు చూసింది. రంగంలోకి దిగిన డాగ్ స్వ్కాడ్,  క్లూస్ టీమ్ బృందాలు అక్కడి సాక్షాలను సేకరించాయి. . జ్యోతి భర్త పై పలు అనుమానాలు వ్యక్తంమవుతున్నాయి. ఇద్దరి మద్య గత కొంత కాలంగా భూ వివాదం వున్నట్లు సమాచారం. జ్యోతి స్వస్థలం కర్ణాటక. 

Related Posts