YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీపీకి కలిసిన టీడీపీ నేతలు

సీపీకి కలిసిన టీడీపీ నేతలు

సీపీకి కలిసిన టీడీపీ నేతలు
విజయవాడ
గురువారం మధ్యాహ్నం విజయవాడ సిటీ కమిషనర్  ద్వారకా తిరుమల రావును  మాజీమంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడులు  కలిసారు. ఈ నెల14వ తేదీన భవన నిర్మాణ కార్మికులకు అండగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇసుక కొరత మీద మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు  విజయవాడలో తలపెట్టిన నిరాహార దీక్షకు అనుమతి కోరారు. దానికోసం ఒక వినతి పత్రం అందజేశారు.

Related Posts