YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ట్యాంక్ బండ్ పై లాఠీ చార్జ్ 

ట్యాంక్ బండ్ పై లాఠీ చార్జ్ 

ట్యాంక్ బండ్ పై లాఠీ చార్జ్ 
హైదరాబాద్  
ట్యాంక్ బండ్ పై తీవ్ర ఉద్రికత్త కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ కు  భారీగా ఆర్టీసీ కార్మికులు చేరుకుంటుండటంతో పోలీసులు లాఠీ చార్జీ చేసారు.  దీంతో కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. . సమైక్య రాష్ట్రంలో కూడా ఇంత ఘోర పరిస్థితి లేదని, స్వరాష్ట్రంలో మాకు ఈ పరిస్థితా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. 
మరోవైపు లాఠీ చార్జ్ చేస్తున్న పోలీసులపై ఆర్టీసీ కార్మికులు కూడా ఎదురు దాడికి దిగారు.  పోలీసులపై రాళ్లు రువ్వుతూ తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేసారు. . పోలీసులు వెంటాడి కొట్టడంపై కార్మికులు ఆవేదన వ్యక్తం చేసారు. 

Related Posts