YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

అసాంఘిక కార్యకలాపాలకు,  హత్యా యత్నాలకు పాల్పడిన వ్యక్తి పై పిడియాక్ట్ నమోదు

అసాంఘిక కార్యకలాపాలకు,  హత్యా యత్నాలకు పాల్పడిన వ్యక్తి పై పిడియాక్ట్ నమోదు

అసాంఘిక కార్యకలాపాలకు,  హత్యా యత్నాలకు పాల్పడిన వ్యక్తి పై పిడియాక్ట్ నమోదు
మంచిర్యాల నవంబర్ 11 
మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతానికి చెందిన బొచ్చు వినయ్ కుమార్ అనే వ్యక్తి పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. లక్షెట్టిపేట సబ్ జైలులో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ.మహేష్ జైలు అధికారుల సమక్షంలో పిడి నిర్బంధ ఉత్తర్వులను వినయ్ కుమార్  కు అందజేసినట్లు తెలిపారు. 2012 నుండి 2018 మధ్యకాలంలో నిందితుడు తన అనుచరులతో కలిసి వ్యక్తులను గాయపరచడం,  హత్యాయత్నం,  మహిళలను అవమానించడం,  గాయపరిచిన తదితర నేరాలలో ఉన్నందున ఇతనిపై పి.డి యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు.

Related Posts