Highlights
- ఓం...నమో...వేంకటేశాయా...
- ???? తిరుమల దర్శనం ????
తేదీ 19.03.2018 , సోమవారం ఉదయం 5 గంటల సమయానికి,
సర్వదర్శనం కోసం 4కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు
కంపార్టమెంట్లలో భక్తులు ఉదయం 9-10 గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు
కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 మందికి, శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు.
స్లాట్స్ మేరకు ఉ. 8 గం. తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు
ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులు ఉదయం8-9 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.
నిన్న మార్చి 18 న67,159 మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభించినది.
నిన్న 23,689 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిననగదు కానుకలు ₹: 2.85 కోట్లు..
నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు
అన్నప్రసాదం ట్రస్టు: ₹ 2.51 లక్షలు
గోసంరక్షణ ట్రస్టు: ₹ 12.20 లక్షలు
శ్రీబాలాజీఆరోగ్యవరప్రసాదిని స్కీమ్: ₹ 11.00 లక్షలు
ఎస్వీవేదపరిరక్షణ ట్రస్టు: ₹ 1.00 లక్షలు
సోమవారం ప్రత్యేక సేవ:విశేష పూజ
ఓం...నమో...వేంకటేశాయా...