YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎంపీ, ఎమ్మెల్యేను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు నాగర్ కర్నూల్ 

ఎంపీ, ఎమ్మెల్యేను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు నాగర్ కర్నూల్ 

ఎంపీ, ఎమ్మెల్యేను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు
నాగర్ కర్నూల్ 
అచ్చంపేట పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ఎంపి పోతుగంటి రాములు , ఎమ్మెల్యే గువ్వల బాలరాజును  ఆర్టీసీ   కార్మికులు  అడ్డుకున్నారు. గత 40 రోజులుగా సమ్మె చేస్తున్నపట్టించుకోరా మీరు ఎందుకు స్పందించడం లేదని వారిని  ప్రశ్నించారు.  కార్మికులు. దాదాపు 22మంది ఆర్టీసీ  కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదా అని అన్నారు. రాములు,  గువ్వల బాలరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం తో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించాలని మావంతు కృషి చేస్తాం అని నచ్చ చెప్పడం తో కార్మికులు ఆందోళన విరమించారు

Related Posts