YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కలిసికట్టుగా పనిచేద్దాం

కలిసికట్టుగా పనిచేద్దాం

కలిసికట్టుగా పనిచేద్దాం
మార్కాపురం 
మార్కాపురం నియోజకవర్గ  తెలుగుదేశం పార్టీ" కార్యకర్తల సమావేశం గురువారం జరిగింది. ఈ భేటీకి  మార్కాపురం తెలుగుదేశం పార్టీ  ఇన్ చార్జి, కందులనారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. కందుల నారాయణరెడ్డి. కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు ఎక్కువని, వనరులు తక్కువని, ,గతంతో పనిలేదని, గతం మర్చిపోదామనీ అన్నారు. తెలుగుదేశం పార్టీ  కార్యకర్తలకు గాని నాయకులకు గానీ ఎక్కడైనా గత పది పదిహేను సంవత్సరముల నుండి అన్యాయం జరిగిందా  అని ప్రశ్నించారు. కొత్త తరానికి నాంది పలుకుదామనీ, అందరమూ కలిసికట్టుగా పోరాడుదామని తెలుగు దేశం పార్టీ  కి సంబంధించినటువంటి  అన్నికులాలను ఏకం, చేద్దామని ఏకంచేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలను, ప్రజావ్యతిరేక విధానాలను, ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు మేమున్నామని చెబుతామన్నారు. భరోసా వచ్చే విధంగా యుద్ధం చేద్దామని, కలిసికట్టుగా మనమందరం పనిచేస్తేనే ఇక్కడ అధికారం వస్తుందని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగలుగుతుందనీ, నాకెందుకులే నా వరకు వచ్చినప్పుడు చూసుకోవచ్చనీ ఎవరికి వారనుకుంటే కురదన్నారు. ఈసమావేశంలో రాష్ట్ర పరిశీలకులు లింగారెడ్డి, బాబుయాదవ్, సుధాకర్ తర్లుపాడు మండల నాయకులు, కంచర్ల.కాశయ్య జాన్ఏసురత్నంతదితరులు పాల్గొన్నారు

Related Posts