YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జర్నలిస్టు లతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయి

జర్నలిస్టు లతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయి

జర్నలిస్టు లతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయి
-కలెక్టర్ తో మాట్లాడుతా
-మాజీ ఎంపి జితేందర్ రెడ్డి
 మహబూబ్ నగర్ నవంబర్ 14
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు నాల్గోవ రోజుకు చేరుకున్నాయి.. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరుపున మాజీ ఎంపి జితేందర్ రెడ్డి గారు పాల్గొని సంఘీ భావం తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టు ల సమస్యలు వెంటనే పరిష్కరించాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టు లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు నిలువ లేదని హెచ్చరించారు. ప్రభుత్వం తెచ్చిన జీఓ అమలు చేయక పోవటం ప్రభుత్వ నిర్లక్ష్యం అని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ తో మాట్లాడతానని జర్నలిస్టు లకు హామీ ఇచ్చారు. ఈ కార్య క్రమం లో మహబూబ్ నగర్ అసెంబ్లీ యించార్జ్ అంజయ్య పట్టణ అధ్యక్షుడు పాండురంగా రెడ్డి, పోతుల రాజేందర్ రెడ్డి, మీడియా కన్వీనర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts