YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

ఇంద్రకీలాద్రిలో ఏపీ సీఎస్

ఇంద్రకీలాద్రిలో ఏపీ సీఎస్

ఇంద్రకీలాద్రిలో ఏపీ సీఎస్
విజయవాడ 
రాష్ట్ర  తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉదయం  విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు మేళతాళాల మధ్య స్వాగతం పలికారు. నీలం సాహ్నికి ఈవో సురేష్ బాబు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో దుర్గమ్మను దర్శించుకోడం సంతోషంగా ఉందని నీలం సాహ్ని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామన్నారు. జగన్ సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు.

Related Posts