YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే బాల్క సుమన్

అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే బాల్క సుమన్

అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే బాల్క సుమన్
చెన్నూరు 
 మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం కోటపల్లి మండలంలోని బబ్బర్ చిలుక గ్రామంలో చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ వరి ధ్యానం కొనుగోలు  కేంద్రాన్ని ప్రారంభించారు, వారి పర్యటన లో భాగంగా  పలు గ్రామాల్లో స్మశాన వాటికల నిర్మాణం కోసం భూమి పూజలు చేశారు. కార్యక్రమాలు ముంగించుకొని గ్రామ ప్రజలతో మరియు పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలంగాణ ప్రభుత్వం మారుమూల గ్రామాల అభివృద్ధి కొరకు ప్రతి రంగంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెడ్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల వడ్ల కొనుగోలు కేంద్రాలను పెట్టారని,  మిషన్ భగీరథ, కాలువలు చేపట్టియడం, ప్రాజెక్టులను నిర్మించడం మరియు తెలంగాణ చేపట్టిన పలు పథకాల గురించి వివరించారు,
66కోట్ల వడ్లు ఈ సంవత్సరం కొనుగోలు చెయ్యబోతున్నారని చెప్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో కాళేశ్వరం ప్రాజెక్టు నుండి చెన్నూర్ నియోజకవర్గంలో 1 లక్ష 35 ఎకరాలకు నీళ్లు తెప్పిస్తున్నామని పేర్కొన్నారు

Related Posts