YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పాణ్యం ఎమ్మెల్యే వాహనం బోల్తా

పాణ్యం ఎమ్మెల్యే వాహనం బోల్తా

పాణ్యం ఎమ్మెల్యే వాహనం బోల్తా
కర్నూలు నవంబర్ 20,
కర్నూలు జిల్లా శ్రీశైలానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిఖరం సమీపాన నంది ఘాటు మలుపు వద్ద  వేగంగా వచ్చిన పాణ్యం నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి చెందిన వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో  ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. అయితే ఆ వాహనంలో కాటసాని లేకపోవడంతో ప్రమాదం తప్పింది. జగన్ గెలిస్తే పాదయాత్ర  చేస్తాననే సంకల్పంతో కొన్ని రోజులుగా కాటసాని రాంభూపాల్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే 

Related Posts