YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు , 50 రోజులుగా కార్మికులు సమ్మె టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంధీ - రాజ్యసభలో ఎంపీ ఎంఏ.ఖాన్‌

ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు , 50 రోజులుగా కార్మికులు సమ్మె టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంధీ - రాజ్యసభలో ఎంపీ ఎంఏ.ఖాన్‌

ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు , 50 రోజులుగా కార్మికులు సమ్మె టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంధీ - రాజ్యసభలో ఎంపీ ఎంఏ.ఖాన్‌
తెలంగాణ ఆర్టీసీ సమ్మె అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్‌ బుధవారం రాజ్యసభలో ప్రస్తావించారు.సమ్మెపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఎంఏ ఖాన్‌ కోరారు. 50 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా.. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, సమ్మె కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని,

Related Posts