YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

కలకత్తాలోని ప్రముఖ కాళీ మాతని దర్శించుకున్న కేసీఆర్ !!

కలకత్తాలోని ప్రముఖ కాళీ మాతని దర్శించుకున్న కేసీఆర్ !!

నిన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ని కలిసి మూడో ఫ్రంట్ కూటమి గురించి చర్చించేందుకు కలకత్తా వెళ్లిన విషయం తెలిసిందే.

దాదాపు 2 ఘంటల సమయం మూడో ఫ్రంట్ గురించి చర్చించి, దేశంలో కాంగ్రెస్,బీజేపీ లకి ప్రత్యామ్న్యాయంగా కొత్త కూటమి కోసం ప్రజలు ఎదురు చుస్తునారు అని మీడియా కి తెలియచేసారు.

మీటింగ్ ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్,కూతురు కవిత కలిసి ప్రముఖ కాళీ మాతని దర్శించుకుని ఆశీర్వాదం తీస్కున్నారు!! 

Related Posts